అబద్దపు ప్రచారాన్ని నమ్మకండి: డీసీపీ
హైదరాబాద్‌:  భాగ్యనగర వాసులు యథేచ్ఛగా  లాక్‌డౌన్‌  నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని కొన్ని మీడియా చానళ్లలో వచ్చిన కథనాలపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. పాతబస్తీలోని ఎంజే మార్కెట్‌, జంబాగ్‌ ప్రాంతాల్లో ప్రజలు విచ్చలవిడిగా రోడ్డు మీదకు వస్తున్నారని కొన్ని వార్తా చానళ్లు ప్రసారం చేశాయి. అయితే ఈ ప్రచార…
కామసూత్ర నటికి కరోనా కష్టాలు
ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. భారత్‌లోనూ కరోనా ప్రవేశించడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇప్పటికే అన్ని విద్యాసంస్థలు, పార్క్‌లు, సినిమా థియేటర్లు, దేవాలయాలు మూసి వేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. ఇక సెలబ్రి…
నేనైతే ఫాంహౌజ్‌కు తీసుకువెళ్లి..: దోషుల లాయర్‌
న్యూఢిల్లీ:  ఏడేళ్ల క్రితం రాజధానిలో జరిగిన  నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య  ఘటన దేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. తన స్నేహితుడితో కలిసి దక్షిణ ఢిల్లీ పరిధిలో ఉన్న మునిర్కకు వెళ్లేందుకు బస్సు ఎక్కిన నిర్భయపై కామాంధులు అకృత్యానికి పాల్పడ్డారు. చిత్ర హింసలు పెట్టి.. ఆమెను, స్నేహితుడిని రోడ్డు…
కింగ్‌ కోహ్లి ఈజ్‌ బ్యాక్‌..
దుబాయ్ ‌:  ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో రికార్డుల రారాజుగా వెలుగుతున్న టీమిండియా సారథి  విరాట్‌ కోహ్లి   ఖాతాలో మరో మణిహారం వచ్చి చేరింది. తాజాగా ఐసీసీ విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో కోహ్లి తిరిగి నంబర్‌ వన్‌ స్థానాన్ని అధిరోహించాడు. పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియా స్టార్‌ బ్య…
అమిత్‌ షా ఎందుకు కరెక్టో పవన్‌ చెప్పాలి!
విజయవాడ:  రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్యాకేజీ ఇవ్వని బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను, బీజేపీ నేతలను జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఎందుకు పొగుతున్నారో చెప్పాలని సీపీఐ నేత రామకృష్ణ డిమాండ్‌ చేశారు. బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..  అమిత్‌ షా ఎందుకు కరెక్ట్‌ అనేది పవన్‌ సమాధాన…
అది నిజమే: గద్దర్‌ కీలక ప్రకటన
హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సాంస్కృతిక సారథిలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న మాట వాస్తవమేనని ప్రజాగాయకుడు గద్దర్‌ తెలిపారు. పాటకు, కళకు, అక్షరానికి వయసు, కులం, ప్రాంతంతో సంబంధం ఉండదని ఆయన బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తాను కోరుకున్నది కళాకారుని ఉద్యోగమేనని, ప్రజల వద్దకు వెళ్లి సంక్ష…